వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా ?

ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కామన్ ప్రాబ్లెమ్ అధిక బరువు దీని వల్ల ఆరోగ్యపరం గా కూడా మంచిది కాదు, అనేక వ్యాధులు తలెత్తుతాయి. టైమ్ కి భోజనం, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడి కి గురి కాకుండా  చూసుకోవాలి.
ఇలా రోజు చేయడం వలన బరువుతగ్గె అవకాశం ఉంది. వీటితో పాటు ఒక అధ్బుతమైన పానీయం
తాగడం వలన బరువు కచ్చితం గా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినా ఇది నిజం.



కావలసినవి :

  • నీళ్ళు-8 గ్లాసులు
  • అల్లం వేరు -1 టేబుల్ స్పూన్( తరిగినది)
  • దోసకాయ-1 (మీడియం)
  • నిమ్మకాయ-1
  • పుదీనా ఆకులు-12

తయారుచేసే విధానం:


  • దోసకాయని తీసుకొని తొక్కను తీసి సన్నని ముక్కలు గా  తరగాలి.
  • ఆ దోసకాయ ముక్కలలో నిమ్మకాయ రసాన్ని కలపాలి.
  • ఇప్పుడు విడిగా వేరే ప్లేట్ ని తీసుకొని 12 పుదీన ఆకులని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. పైన రెడీ చేసుకున్న వాటన్నిటినీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తో బాగా కలిపి రాత్రంతా నానపెట్టాలి.
  • ఉదయం లేవగానే 8 గ్లాసుల నీళ్ళు ఆ మిశ్రమం లో కలపాలి.
  • దాహం వేసినప్పుడల్లా  ఈ జూస్ ని సేవించాలి.
  • ఈ జూస్ ని కనీసం వరుసగా నాలుగు రోజులు అయినా తగాలి. ఇలా తాగితే మీ
  • బరువు కచ్చితం గా తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
  • ఇది తాగుతూ రోజు వారి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు.

0 comments:

Post a Comment