ప్రస్తుత కాలంలో అందరూ బిజీ బిజీ గా ఒక్కనిమిషం కూడా ఖాళీ లేకుండా కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో తినడానికి, ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా మందికి టైం ఉండదు. ఈ క్రమం లో టైం కి భోజనం చేయకపోవడం వలన గ్యాస్ ట్రబుల్ అనే సమస్య తలెత్తుతుంది. చక్కగా సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య అంతగా కనిపిచందని వైద్యనిపుణులు తెలియజేసారు.
కొంతమంది కి ఇంట్లో వంట చేసుకునే టైం లేకపోవడం వల్లనో లేదా ఇతర కారణాలవల్ల బయట ఫుడ్ కి అలవాటు పడతారు.మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అలాగే జంక్ ఫుడ్ అధికంగా తినేవారిలోనూ ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువ ఉంటుంది. మనకు ఇవ్వన్ని తెలిసినా కూడా కొన్ని తప్పనిసరి కారణాల వల్ల ఈ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య తో బాధ పడే వారికీ ఇక్కడ చక్కని చిట్కా చెప్పడం జరిగింది. అదేమితో చూద్దమా..
ఇంగువ- చిటికెడు
సైంధవ లవణం(రాళ్ళ ఉప్పు)- చిటికెడు
అల్లం- 20ml రసం
జీలకర్ర - 1 చెంచా
సైంధవ లవణం- సరిపడినంత
మజ్జిగ- 200ml
నెయ్యి
సాధ్యమైనంతవరకు వంటల్లో మెంతులను వినియోగిస్తే చాలా మంచిది ఎందుకంటే మెంతుల్లో పీచు పదార్థం ఎక్కువ గా ఉండడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, హైబీపీ, స్థూలకాయం వంటి సమస్యలను దగ్గరకు రానివ్వదట..అంతే కాదు నెయ్యిలో కొద్దిగా మెంతులు వేసుకొని వాటిని బాగా వేపి వాటిని పొడి చేసుకుని నీరు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనం మధ్యలో తాగితే చాలా మంచిదంట . ఇది ఆహారం నుంచి విడుదలయ్యే షుగర్ ప్రమాణాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యం వంతులుగా ఉంచుతుంది.
కొంతమంది కి ఇంట్లో వంట చేసుకునే టైం లేకపోవడం వల్లనో లేదా ఇతర కారణాలవల్ల బయట ఫుడ్ కి అలవాటు పడతారు.మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అలాగే జంక్ ఫుడ్ అధికంగా తినేవారిలోనూ ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువ ఉంటుంది. మనకు ఇవ్వన్ని తెలిసినా కూడా కొన్ని తప్పనిసరి కారణాల వల్ల ఈ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య తో బాధ పడే వారికీ ఇక్కడ చక్కని చిట్కా చెప్పడం జరిగింది. అదేమితో చూద్దమా..
టిప్ నెంబర్ 1
కావలసినవి పదార్ధాలు
తమలపాకులు-20ml రసంఇంగువ- చిటికెడు
సైంధవ లవణం(రాళ్ళ ఉప్పు)- చిటికెడు
అల్లం- 20ml రసం
తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం
20ml తమలపాకు రసం తీసుకోవాలి . ఈ రసానికి 20 మిల్లీ లీటర్ల అల్లం రసం కలుపుకోవాలి. ఈ రెండు రసాలను బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ రసాన్ని మంచి నీటితో కలుపుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నవారు రోజూ రెండు గ్లాసుల నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుందట.టిప్ నెంబర్ - 2
కావాల్సిన పదార్ధాలు
మెంతులు - అరచెంచాడుజీలకర్ర - 1 చెంచా
సైంధవ లవణం- సరిపడినంత
మజ్జిగ- 200ml
నెయ్యి
తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం
నెయ్యిలో వేయించిన అరచెంచాడు మెంతులు తీసుకుని పొడిగా చేసుకుని వాటిని 200 మిల్లీలీటర్ల మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం లో ఒక చెంచా జీలకర్ర, సరిపడినంత సైంధవ లవణాన్ని కలపుకోవాలి. ప్రతి రోజు రోజుకు రెండు సార్లు ఈ మజ్జిగను తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందినట్లే.సాధ్యమైనంతవరకు వంటల్లో మెంతులను వినియోగిస్తే చాలా మంచిది ఎందుకంటే మెంతుల్లో పీచు పదార్థం ఎక్కువ గా ఉండడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, హైబీపీ, స్థూలకాయం వంటి సమస్యలను దగ్గరకు రానివ్వదట..అంతే కాదు నెయ్యిలో కొద్దిగా మెంతులు వేసుకొని వాటిని బాగా వేపి వాటిని పొడి చేసుకుని నీరు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనం మధ్యలో తాగితే చాలా మంచిదంట . ఇది ఆహారం నుంచి విడుదలయ్యే షుగర్ ప్రమాణాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యం వంతులుగా ఉంచుతుంది.
0 comments:
Post a Comment