ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది సహజ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ మరికొంతమంది కొవ్వు కరిగించుకోవడం, కోయించుకోవడం లాంటి పద్ధతులని అనుసరిస్తున్నారు . ఇలా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నా వాటివల్ల ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. సఫలమై ఆనందంగా జీవించే వారు ఉన్నారు విఫలమై మరణాన్ని చేరుకున్నవారు ఉన్నారు. ఇవి చేయించుకునేందుకు యోగ్యత లేని వారు ఇంట్లో ఉంటూనే బరువు తగ్గవచ్చు . ఇప్పుడు తెలుసుకోబోయే చిట్కా వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అధిక బరువు వల్ల ఆరోగ్యపరం గా కూడా మంచిది కాదు అని మనకు తెలిసిందే దీని వల్ల అనేక వ్యాధులు తలెత్తుతాయి. మరి అలాంటివి తలెత్తకుండా ఉండాలంటే ఆరోగ్యపరమైన చిట్కాలను పాటించాల్సిందే మరి. ఆ అద్భుతమైన చిట్కా ఏమిటో తెలుసుకుందామా...!
సమయానికి కి భోజనం చేయడం , రోజూ వ్యాయామం చేస్తూ ఒత్తిడి కి గురి కాకుండా చూసుకోవాలి. ఇలా రోజు చేయడం వలన బరువుతగ్గె అవకాశం ఉంది. వీటితో పాటు ఒక అధ్బుతమైన పానీయం తాగడం వలన బరువు కచ్చితం గా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినప్పిటికీ ఇది నిజం గా వర్క్అవుట్ అవుతుంది అంట...
కావలసినవి ఏమిటో చూద్దాం
• నీళ్ళు-8 గ్లాసులు• అల్లం వేరు -1 టేబుల్ స్పూన్( తరిగినది)
• దోసకాయ-1 (మీడియం)
• నిమ్మకాయ-1
• పుదీనా ఆకులు-12
ఎలా తయారు చేయాలంటే ?
• దోసకాయని తీసుకొని బాగా కడిగి తొక్కను తీసి సన్నగా తరగాలి.• ఆ దోసకాయ ముక్కలలో నిమ్మకాయ రసాన్ని కలపాలి.
• ఇప్పుడు విడిగా వేరే ప్లేట్ ని తీసుకొని 12 పుదీన ఆకులని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి.
• అన్నిటినీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తో బాగా కలిపి రాత్రంతా నానపెట్టాలి.
• ఉదయం లేవగానే 8 గ్లాసుల నీళ్ళు ఆ మిశ్రమం లో కలపాలి.
• దాహం వేసినప్పుడల్లా ఈ జూస్ ని తాగాలి .
• ఈ జూస్ ని కనీసం వరుసగా నాలుగు రోజులు అయినా తగాలి. ఇలా తాగితే మీ బరువు కచ్చితం గా తగ్గుతారు అని నిపుణులు అంటున్నారు.
• ఇది తాగుతూ రోజు వారి వ్యాయామాలు చేయడం మాత్రం మానకూడదు. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారట
0 comments:
Post a Comment